Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీచక టీచర్.. కోర్కె తీర్చాలంటూ విద్యార్థినులకు టార్చర్

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన వద్ద చదువుకునే 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినిలకు లైంగిక వేధింపులతో చుక్కలు చూపించారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థినిలు తమ గోడును

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (09:12 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. తన వద్ద చదువుకునే 4, 5 తరగతులకు చెందిన విద్యార్థినిలకు లైంగిక వేధింపులతో చుక్కలు చూపించారు. ఈ వేధింపులను భరించలేని ఆ విద్యార్థినిలు తమ గోడును తల్లిదండ్రుల వద్ద వెళ్లబోసుకున్నారు. దీంతో వారంతా పట్టుకుని దేహశుద్ధి చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
 
కడగుంట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా గౌరబత్తిన ప్రసాద్ పని చేస్తున్నాడు. కామవాంఛతో కొట్టుమిట్టాడుతున్న హెచ్.ఎం. విద్యార్థులకు పాఠాలు బోధించడంమానేసి వారిని తన వికృత చేష్టలతో లైంగికంగా వేధించసాగాడు. 
 
ఇక వీడితో వేగలేమని భావించిన విద్యార్ధినిలు విషయాన్ని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆయన్ను పట్టుకుని చితకబాది ఆ తర్వాత బాలాయపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక టీచర్‌పై కేసు నమోదు చేశారు. బాలాయపల్లి ఎమ్మార్వో స్కూల్ వద్దకు చేరుకుని జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం