Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజీ ప్రారంభం

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (08:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటింనున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించి, ఇపుడు నిర్మాణ పనులు పూర్తయిన మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజీ (సంగం బ్యారేజీ)ని ఆయన ప్రారంభిస్తారు. దీన్ని బ్యారేజీ కమ్ రోడ్డు బ్రిడ్జిగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. 
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో ప్రారంభమవుతారు. 10.40 గంటలకు సంగం బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
 
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన పెన్నా బ్యారేజీ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments