Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజీ ప్రారంభం

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (08:31 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటింనున్నారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించి, ఇపుడు నిర్మాణ పనులు పూర్తయిన మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజీ (సంగం బ్యారేజీ)ని ఆయన ప్రారంభిస్తారు. దీన్ని బ్యారేజీ కమ్ రోడ్డు బ్రిడ్జిగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. 
 
ఇందుకోసం ఆయన మంగళవారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో ప్రారంభమవుతారు. 10.40 గంటలకు సంగం బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 
 
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. అక్కడ నిర్మించిన పెన్నా బ్యారేజీ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments