Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్య ఖర్చులు చూసి కరోనా రోగులు భయపడి పోతున్నారు..

Webdunia
ఆదివారం, 23 మే 2021 (16:23 IST)
వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి నేతలు నిరసన నిర్వహించారు. నెల్లూరు నగరంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన నిరసన బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో వెంటిలేటర్ల కొరత వలన కరోనా రోగులు ప్రైవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రులలో చేరుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైద్య  ఖర్చులు భరించే స్థితిలో సామాన్యులు లేరని పేర్కొన్నారు.
 
కరోనా విపత్కర పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని మరణాల శాతాన్ని తగ్గించేందుకు ఉన్నత వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల ఫిబ్రవరిలో కేంద్రం చేసిన పలు సూచనల ను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందు వల్లనే ఆక్సిజన్ కొరత ఐసియు బెడ్లు కొరత వెంటిలేటర్ల కొరత ఏర్పడి మరణాల శాతం పెరిగిందని నిరసనలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments