Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ హంట్ సర్వీసెస్: రూ.1.5కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్లు

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (11:05 IST)
మొబైల్ హంట్ సర్వీసెస్ (ఎంహెచ్ఎస్) కాన్సెప్ట్‌లో భాగంగా, వివిధ సంఘటనలలో చోరీకి గురైన రూ. 1.5 కోట్ల విలువైన 700 మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని, వాటిని మంగళవారం యజమానులకు అప్పగించారు.
 
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మొబైల్‌లను స్వాధీనం చేసుకునేందుకు చొరవ చూపిన పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ఎంహెచ్ఎస్ గత ఏడు దశల్లో 8 కోట్ల రూపాయల విలువైన 3,000 మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. 
 
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంలో రూ.20 లక్షల విలువైన 40 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొబైల్‌ పోగొట్టుకున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసు యంత్రాంగం అత్యాధునిక పద్దతితో సొత్తును కచ్చితంగా రికవరీ చేస్తుందని అన్నారు. 
 
మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మొబైల్ పోగొట్టుకున్న స్థలం, సమయం తదితర వివరాలను ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్ 9154305600కు మెసేజ్‌తో ఫిర్యాదు చేయవచ్చని, తక్కువ వ్యవధిలో ఆస్తిని రిజిస్టర్ చేయకుండానే అందజేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments