Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర సర్వీస్ నుంచి నీలం సహానీ రిలీవ్

Webdunia
మంగళవారం, 12 నవంబరు 2019 (07:55 IST)
ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ సెక్రటరీ గా నీలం సహానీ  నియమితులు కానున్నారు..  ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు నీలం సహానీ రిలీవ్ అయ్యారు.

సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఏపికి రిలీవ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం రిలీవ్ చేయడంతో ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా నియామక ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. కాగా, నీలం సహానీ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఆమెకు 2020 జూన్ 30 వరకు పదవీ కాలం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శేఖర్ కమ్ముల తో మరో సినిమా చేయనున్నాం : సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు

Niharika: యంగ్ స్టర్స్ తో టైం స్పెండ్ చేస్తుంటా అందుకే హెల్ప్ అవుతుంది : అల్లు అరవింద్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments