Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పోలీసుల తనిఖీల్లో బయటపడిన భారీ నగదు

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (15:40 IST)
కర్నూలు జిల్లా నంద్యాల వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీలో రూ. 1.80 కోట్ల నగదు బయటపడింది. ఈ నగదును సీజ్ చేసారు పాణ్యం పోలీసులు. హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు కారులో తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సీజ్ చేసిన డబ్బును ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించారు.
 
డబ్బు తరలిస్తున్న దత్తాత్రేయ విట్టల్‌ను నగదు గురించి విచారించగా హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు ఆసుపత్రికి డబ్బును తరలిస్తున్నట్లు వెల్లడించాడని పాణ్యం సీఐ గంగానాద్ బాబు చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments