Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా రంగుల పిచ్చి ... శవాల గదినీ వదిలిపెట్టని నేతలు

ఠాగూర్
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (09:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా నేతలు సొంత పార్టీ రంగుల పిచ్చి బాగా ముదిరిపాకానపడిందనే విమర్శలు విపక్ష నేతలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను నిజం చేస్తేలా వైకాపా నేతల ప్రవర్తన ఉంది. తాజాగా శవాల గదికి కూడా వైకాపా రంగులు వేయించారు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వం ఆస్పత్రికి చెందిన శవాల గదికి వైకాపా రంగులు వేసి సంబరాలు జరుపుకున్నారు. 
 
నాయుడుపేటలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రివుంది. ఈ ఆస్పత్రి అభివృద్ధి పనుల కోసం నాబార్డు రూ.5.13 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆస్పత్రి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వివిధ రకాలైన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, ఈ భవనం లోపల పనులు పూర్తికాకపోయినప్పటికీ ఆస్పత్రి ప్రారంభానికి మాత్రం అధికార వైకాపా నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. భయం బయట వైకాపా రంగులు వేస్తున్నారు. 
 
ఎన్నికల కోడ్ వస్తుందని, త్వరగా ప్రారంభించాలని వైకాపా నేతలు తహతహలాడుతున్నారు. దీనిపై డీఈ సాంబశివరావుకు వివరణ కోరగా మరో 20 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఆస్పత్రికి వేస్తున్నవి పార్టీ రంగులు కావని, నిబంధనల మేరకు వాటిని వేస్తున్నామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments