Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ ఎన్‌కౌంటర్‌‌పై కేసీఆర్ మాట.. మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లు

నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (14:30 IST)
నయీమ్ ఎన్‌కౌంటర్‌పై సోమవారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ సాగింది. రెండున్నర దశాబ్దాలుగా నయీం ముఠా ఎన్నో అరాచకాలకు పాల్పడిందని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. నయీం కూడబెట్టిన మొత్తం ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.143 కోట్లని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నయీం కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. 
 
గత ఆగస్టు 8న నయీం ముఠా మిలీనియం టౌన్ షిప్ లో మారణాయుధాలతో తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అతని అరెస్టుకు ప్రయత్నించగా ఆ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో నయీం హతమయ్యాడని వివరించారు. నయీం దందాపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.. అతని అరాచకాలపై 174 కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులో 741 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు 124 మంది నిందితులు అరెస్టు అయ్యారని కేసీఆర్ వెల్లడించారు. నయీం కబ్జాలో ఉన్న వెయ్యి ఎకరాలకు పైగా భూమిని, అతనికి చెందిన 37 ఇళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు కేసీఆర్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments