Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మాట తప్పారు... రసం లేని ఆర్టీసీ ఛైర్మన్ గిరి ఇస్తామన్నారు... వద్దన్నా : నాయని ఫైర్

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (15:58 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెరాస సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రిగా పని చేసిన నాయిని నర్సింహా రెడ్డి విమర్శలు గుప్పించారు. తనకు పదవి ఇస్తామని కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. పైగా, రసం లేని ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్ చేశారనీ, ఆ పదవిని వద్దని చెప్పినట్టు తెలిపారు. 
 
ఆయన సోమవారం అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే... 'ముఠా గోపాల్‌ను గెలిపించుకునిరా... నిన్ను మంత్రిని చేస్తా'నని కేసీఆర్ మాట ఇచ్చారని... ఇప్పుడు ఆ మాట తప్పారని మండిపడ్డారు.
 
హోంమంత్రిగా పని చేసిన తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. తెరాస పార్టీకి కేసీఆర్ ఓనర్ అయితే, తాను కూడా ఓనర్‌నేనని వ్యాఖ్యానించారు. పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదన్నారు. అలాగే, తన అల్లుడుకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నారని, ఇపుడు అవన్నీ ఆయన మరచిపోయారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments