Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పడ్డారు: 30 మందికి పైగా... విలువైన...

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (14:03 IST)
మహారాష్ట్రలోని వరదబలాష వద్ద నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారు జామున దొంగలు భారీగా నగదు, నగలు దోచుకున్నారు. ప్రయాణీకులంతా నిద్రలో ఉండగా తెల్లవారు జామున రెండున్నర గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ తెల్లవారుజామున దోపిడీ జరిగింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లో ఆరో నంబర్ ప్లాట్ ఫాంపై ట్రైన్ ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
దాదాపు 30మందికి పైగా దొంగలు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకున్నారు. బాధితులు వెంటనే దోపిడీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రయాణీకులు విజయవాడలో ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments