Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమ‌ల‌లో శ్రీవారికి నవనీత సేవ ప్రారంభం

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (11:04 IST)
కృష్ణాష్టమి సందర్భంగా, తిరుమల శ్రీవారికి వినూత్నంగా నవనీత సేవ ప్రారంభిస్తున్నామని, టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు. దేశ ప్రజలకు, టిటిడి తరఫున ఆయ‌న కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
 
శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా, ఇవాళ ఉదయం టీటీడీ బోర్డు చైర్మన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆలయం వెలుపల వై వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కృష్ణ భగవానుడుకి ఇష్టమైన నవనీత సేవను నేడు తిరుమల శ్రీవారికి ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించామని, తిరుమల, తిరుపతి గోశాలల్లో గోవుల నుండి పాలను సేకరించి, అభిషేకానికి ఉపయోగించడంతో పాటు, పాల నుండి వెన్న సేకరించి నవనీత్ సేవను ప్రారంభిస్తున్నామన్నారు.
 
గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసే సాంప్రదాయ ఆహార విక్రయాలను, నిలిపివేస్తున్నట్లు తెలిపారు.. భక్తులకు ఉచిత దర్శనంపై కోవిడ్ నేపధ్యంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments