Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిలో జాతీయ కబడ్డీ పోటీలు భేష్‌

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (15:56 IST)
ఆధ్యాత్మిక నగరంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహణ తిరుపతికే  తలమానికమని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇందిరా మైదానంలో రెండో రోజు కబడ్డీ లీగ్ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. 
 
 
ముందుగా  ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి మేయర్ శిరీష పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి కబడ్డీ పోటీలను తిలకించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మహిళా క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో అందరి సమిష్టి కృషితో జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments