Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిలో జాతీయ కబడ్డీ పోటీలు భేష్‌

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (15:56 IST)
ఆధ్యాత్మిక నగరంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహణ తిరుపతికే  తలమానికమని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇందిరా మైదానంలో రెండో రోజు కబడ్డీ లీగ్ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. 
 
 
ముందుగా  ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి మేయర్ శిరీష పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి కబడ్డీ పోటీలను తిలకించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మహిళా క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో అందరి సమిష్టి కృషితో జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments