Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా నాలుగోసారి జాతీయ అవార్డు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా నాలుగో యేడాది కూడా జాతీయ అవార్డును దక్కించుకుంది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడుసార్లు అవార్డును దక్కించుకోగా, తాజాగా మరోమారు ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందుకున్నారు. 
 
ఆర్టీసీ నిర్వహణ, పరిపాలనలో డిజిటల్ సేవలను, విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సంస్థలకు ప్రతియేటా డిజిటల్ టెక్నాలజీ సభ ప్రతియేటా ఈ అవార్డులను ఇస్తుంది. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ తదితర అంశాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిజిటల్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ అవార్డు కోసం ప్రతి యేటా అనేక సంస్థలు పోటీపడుతుంటాయ. అయినప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీ వరుసగా నాలుగో యేడాది దక్కించుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments