Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీఎస్ఆర్టీసీకి వరుసగా నాలుగోసారి జాతీయ అవార్డు

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (20:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరుసగా నాలుగో యేడాది కూడా జాతీయ అవార్డును దక్కించుకుంది. డిజిటల్ సేవల్లో సత్తా చాటుతూ ఇప్పటికే మూడుసార్లు అవార్డును దక్కించుకోగా, తాజాగా మరోమారు ఈ అవార్డును దక్కించుకుంది. ఈ మేరకు మంగళవారం ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వర్చువల్ విధానంలో ఈ అవార్డును అందుకున్నారు. 
 
ఆర్టీసీ నిర్వహణ, పరిపాలనలో డిజిటల్ సేవలను, విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న సంస్థలకు ప్రతియేటా డిజిటల్ టెక్నాలజీ సభ ప్రతియేటా ఈ అవార్డులను ఇస్తుంది. యాప్ ద్వారా నగదు లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ తదితర అంశాల్లో ఏపీఎస్ఆర్టీసీ డిజిటల్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ అవార్డు కోసం ప్రతి యేటా అనేక సంస్థలు పోటీపడుతుంటాయ. అయినప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీ వరుసగా నాలుగో యేడాది దక్కించుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments