నెల్లూరులో "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021"

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (11:52 IST)
నెల్లూరు జిల్లా ఐటిఐ క్యాంపస్ లో "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021 ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ‌చ్చారు. నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురం ఐ.టీ.ఐ క్యాంపస్(బాలురు)లో  నిర్వహిస్తున్న  "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021"లో ముఖ్య అతిథిగా హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాల‌పై విస్తృతంతా చ‌ర్చిస్తున్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ గణేష్,  ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస మధు, జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నతాధికారులు ఈ మేళా ద్వారా యువ‌త‌కు ప‌రిశ్ర‌మ‌ల‌లో మెళ‌కుల‌వ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాను ప్రారంభించారు. ఈ అప్రెంటిస్షిప్ మేళాలో ప్రముఖ కంపెనీలు అశోక్ లేల్యాండ్, శ్రీసిటీ, టీవీఎస్, ఆర్టీసీ, రైల్వే, షార్, నెల్ కాస్ట్, ఫార్మా త‌ద‌త‌ర కంపెనీలు పాల్గొంటున్నాయి. అప్రెంటిస్షిప్ మేళాకు హాజరైన వందలాది మంది యువతీ యువకులు ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments