Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరీ మోహన్ బాబు.. ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ..? చంద్రబాబు

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:22 IST)
వైకాపాలో చేరిన సినిమా తారలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరీ మోహన్ బాబు, ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ.. ఈ మనుషులంతా ఎవరు? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్నారు మీరు అక్కడ ఉండండి. కేసీఆర్‌కి ఊడిగం చేస్తున్నారు చేసుకోండి. ఇక్కడకు వచ్చి మీ పెత్తనం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు.  
 
"ఏపీ కష్టకాలంలో వున్నప్పుడు స్పందించని మీరు.. ఇప్పుడు వైకాపాకు సపోర్ట్ చేస్తారా..? తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్లకు వచ్చారా మీరు. కరువు ఉంటే ఏనాడైనా వచ్చారా? జనం నీరు లేక అల్లాడిపోతుంటే నేను నీళ్లు తీసుకువచ్చా. ఈ రోజు మేం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరొచ్చి పెత్తనం చేస్తారా? ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. 
 
మీవల్ల అయితే పనిచేయండి. కావాలంటే కేసీఆర్‌కి ఊడిగం చేసుకోండి. బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా అని ఆ నీళ్లు నెత్తిపై జల్లుకోండి. మీ ఆటలు నా దగ్గర మీ ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నా'' అంటూ వైసీపీలో చేరిన సినీతారలకు బాబు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలు వచ్చే సరికి ఏపీకి చాలా వలస పక్షులు హైదరాబాద్ నుంచి వచ్చాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments