Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరీ మోహన్ బాబు.. ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ..? చంద్రబాబు

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:22 IST)
వైకాపాలో చేరిన సినిమా తారలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవరీ మోహన్ బాబు, ఎవరీ జయసుధ.. ఎవరీ అలీ.. ఈ మనుషులంతా ఎవరు? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్నారు మీరు అక్కడ ఉండండి. కేసీఆర్‌కి ఊడిగం చేస్తున్నారు చేసుకోండి. ఇక్కడకు వచ్చి మీ పెత్తనం ఏంటి? అంటూ ఫైర్ అయ్యారు.  
 
"ఏపీ కష్టకాలంలో వున్నప్పుడు స్పందించని మీరు.. ఇప్పుడు వైకాపాకు సపోర్ట్ చేస్తారా..? తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్లకు వచ్చారా మీరు. కరువు ఉంటే ఏనాడైనా వచ్చారా? జనం నీరు లేక అల్లాడిపోతుంటే నేను నీళ్లు తీసుకువచ్చా. ఈ రోజు మేం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరొచ్చి పెత్తనం చేస్తారా? ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. 
 
మీవల్ల అయితే పనిచేయండి. కావాలంటే కేసీఆర్‌కి ఊడిగం చేసుకోండి. బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా అని ఆ నీళ్లు నెత్తిపై జల్లుకోండి. మీ ఆటలు నా దగ్గర మీ ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నా'' అంటూ వైసీపీలో చేరిన సినీతారలకు బాబు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలు వచ్చే సరికి ఏపీకి చాలా వలస పక్షులు హైదరాబాద్ నుంచి వచ్చాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments