Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఆసక్తికరం దృశ్యం : జనసేన ఆఫీసులో నారా లోకేశ్

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (08:52 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన నారా లోకేశ్... అక్కడ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కుంచనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ విషయాలను జనసేన పార్టీ నేతలతో చర్చించారు. 
 
అయితే, వైకాపా నేతలు ఇప్పటికే జనసేన పార్టీని టీడీపీ బి టీమ్‌గా పేర్కొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే జనసేనాని పవన్ కళ్యాణ్ తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ వైకాపా మంత్రులు, నేతలు పదేపదే చేస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ ఇపుడు జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి, వైకాపా నేతలకు మరింత అవకాశం కల్పించారు.
 
దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే నారా లోకేశ్, జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లారని, ఇందులో ఎలాంటి ఉద్దేశాలు, దురుద్దేశాలు లేవని వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments