Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారు: నారా లోకేశ్

2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రజలను అనాధలుగా వదిలేశారని.. రాష్ట్ర విభజన వల్ల మనకు చాలా నష్టం జరిగిందని నారా లోకేష్ ఆవేదన వ్య

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:55 IST)
2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రజలను అనాధలుగా వదిలేశారని.. రాష్ట్ర విభజన వల్ల మనకు చాలా నష్టం జరిగిందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గడిచిన మూడేళ్లలో మన రాజధానిని మనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతన్నను భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. 
 
ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అట్లాంటాలో పర్యటిస్తున్న నారా లోకేష్ ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019 నాటికి పోలవరం ద్వారా నీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని.. సంక్షేమ పథకాల అమలు తీరును మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు ముందుచూపుతో ముందుకెళ్తూ.. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments