Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి మహానాడులో నారాలోకేష్‌ రక్తదానం

Webdunia
శనివారం, 28 మే 2016 (15:49 IST)
తిరుపతి మహానాడులో తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నారాలోకేష్‌ రక్తదానం చేశారు. మహానాడు ప్రాంగణలో ఎన్‌టిఆర్‌ ట్రస్టు పేరుతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంకు వచ్చిన నారాలోకేష్‌ ముందుగా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే రక్తదానం చేస్తున్న తెదేపా కార్యకర్తలు, నాయకులను అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. 
 
ఆ తర్వాత తాను కూడా రక్తదానం చేశారు. దీంతో తెదేపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. నారాలోకేష్‌ రక్తదానం చేయకముందు ఖాళీగా ఉన్న శిబిరం లోకేష్‌ రక్తదానం చేసిన వెంటనే కార్యకర్తలతో నిండిపోయింది. పోటీలు పడి మరీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments