Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాలయ లెహ్ సెక్టార్‌లో నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (14:38 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి హిమాలయ పర్వత శ్రేణుల్లో బైక్ రైడింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
ఈ మోటార్ బైక్‌లను తయారు చేసే సంస్థ ఎంతో ఉత్సాహవంతులైన బైకర్లను ఒక జట్టుగా ఎంపకి చేసి అడ్వెంచర్ డ్రైవ్‌ను నిర్వహించింది. తాజాగా ఈ అడ్వెంచర్ రైడ్ లడఖ్ నుంచి లేహ్ సెక్టార్ వరకు సాగింది. ఇందులో బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. 
 
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోడలిగానే కాకుండా అన్నింటికి మించి మహిళా వ్యాపారవేత్తగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఈమె మంచి బైకర్ కూడా బైక్ రైడింగ్‌ దృశ్యాలతో కూడిన వీడియోను జావా యెజ్డీ మోటార్ సైకిల్ సంస్థ షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments