Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు కాశిపెంట్లలో ఎన్‌టిఆర్‌ ఉచిత ఆరోగ్యసేవా కేంద్రాన్ని ప్రారంభించిన నారా భువనేశ్వరి

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (16:42 IST)
తిరుపతి సమీపంలోని కాశిపెంట్ల గ్రామంలో ఎన్‌టిఆర్‌ ఉచిత ఆరోగ్య సేవా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ముఖ్యమంత్రి సొంత గ్రామం కావడంతో ఈ కేంద్రాన్ని ఎన్‌టిఆర్‌ ట్రస్టు కింద ఏర్పాటు చేశారు. నారావారిపల్లి, కాశిపెంట్లతో పాటు చుట్టుప్రక్కలలోని 15 గ్రామాల ప్రజలకు చికిత్సను ఈ ఎన్‌టిఆర్‌ సేవా కేంద్రంలో అందించనున్నారు. అలాగే సేవా కేంద్రం ఆవరణలో నారా భువనేశ్వరి చెట్లను కూడా నాటారు.
 
మొదటిరోజే ఆరోగ్య సేవా కేంద్రానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్‌టిఆర్‌ సేవా చికిత్సా కేంద్రంలో నిరుపేదలకు ఉచిత చికిత్సను అందించనున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments