Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ పకోడి కొసరు కోసం కొట్టుకున్నారు.. యువకుడి మృతి.. రాయల్ చికెన్ సెంటర్‌లో?

నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా చికెన్‌ పకోడి కొనుగోలు విషయంలో ఏర్పడిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. నందికొట్క

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2016 (12:08 IST)
నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా చికెన్‌ పకోడి కొనుగోలు విషయంలో ఏర్పడిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులోని రాయల్‌ చికెన్‌ సెంటర్‌లో అదే ప్రాంతానికి చెందిన చంద్రమోహన్‌(30) శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చికెన్‌ పకోడి కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. 
 
కొసరు విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చికెన్ సెంటర్ ఓనర్ అబూబకర్, డైమాండ్ వలి, రియాజ్, వంట మాస్టర్ కలిసి అతడిపై దాడి చేశారు. దీంతో చంద్రమోహన్‌ ఇంటికి వెళ్లి జరిగిన విషయం బంధువులకు చెప్పడంతో వారు చికెన్‌ సెంటర్‌ వద్దకు చేరుకున్నారు. 
 
మళ్లీ ఘర్షణ చోటుచేసుకోవడంతో చంద్రమోహన్‌కు తీవ్రగాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments