Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సీతయ్య' ఫైర్... వనజాక్షికి బెదిరింపా...? రిషితేశ్వరి మృతికి కారకులెవరు..?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2015 (13:57 IST)
సీతయ్య అనే పేరు చెప్పగానే చటుక్కున గుర్తుకు వచ్చేది నందమూరి హరికృష్ణ. ఆయన గత కొంతకాలంగా మౌనాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ ఆయనకు తగిన పదవి లభించలేదనే విమర్శలున్నాయి. ఐతే వాటిపై ఆయన బహిరంగంగా ఏమీ మాట్లాడటం లేదు. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఐతే మంగళవారం నాడు ఆయన రెండుమూడు విషయాలపై మాట్లాడారు.
 
కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి బెదిరింపు లేఖ రావడాన్ని హరికృష్ణ ఖండించారు. ఆమెకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆమెకు బెదిరింపు లేఖ రాసింది ఎవరో కనుగొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే నాగార్జున విశ్వవిద్యాలయంలో బలవన్మరణానికి పాల్పడ్డ రిషితేశ్వరి మరణానికి కారకులను పట్టుకుని శిక్షించాలని కోరారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments