Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ టీడీపీ మహానాడుకు నందమూరి ఫ్యామిలీ దూరం...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ

Webdunia
ఆదివారం, 28 మే 2017 (13:29 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు విశాఖ సముద్రతీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులెవ్వరూ హాజరుకాలేదు. దీనిపై మహానాడుకు వచ్చిన టీడీపీ కార్యకర్తల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న నందమూరి హరికృష్ణ కూడా మహానాడుకు దూరంగా ఉన్నారు. 
 
అలాగే, మహానాడు వేదికపై ఆహ్వానితుల జాబితాలో హరికృష్ణ పేరు ఉన్నప్పటికీ, ఆయన రాకపోవడం గమనార్హం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఎక్కడా కనిపించలేదు. గతంలో మహానాడు జరిగినప్పుడు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న తదితరులు వచ్చి సందడి చేసిన సందర్భాలున్నాయి. ఇక ఈ సంవత్సరం తొలి రోజున వీరెవరూ కనిపించలేదు. రెండో రోజున కూడా ఎవరూ రాలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments