Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్ పోలీస్.. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా... ఖాకీలతో బాలకృష్ణ వాగ్వాదం?

Webdunia
బుధవారం, 27 మే 2015 (14:25 IST)
హైదరాబాద్, గండిపేటలో బుధవారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో పోలీసులతో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వాగ్వాదానికి దిగారు. కారును వీఐపీ పార్కింగ్ వద్ద నిలిపేసి మహానాడు ప్రాంగణానికి నడిచి వెళ్లాలని పోలీసులు చేసిన సూచనను ఆయన తోసిపుచ్చి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా అంటూ గద్దెంచినట్టు అక్కడున్న ఓ పోలీసు అధికారిని బాలకృష్ణ మాట్లాడినట్టు సమాచారం. ఆ తర్వాత పోలీసుల మాటలను ఏమాత్రం లక్ష్యపెట్టక మహానాడు మెయిన్ గేటు వరకూ కారులో వెళ్లారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, అభిమానులు, కార్యకర్తల సంఖ్య అధికంగా ఉండటం, తనకు రక్షణగా ఎక్కువ మంది లేకపోవడంతోనే కారును మెయిన్ గేటు వరకూ తీసుకెళ్తున్నట్టు పోలీసులకు చెప్పానే తప్ప ఎవరినీ తిట్టలేదని అన్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments