Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతిపై భగ్గుమన్న బాలయ్య ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2023 (11:08 IST)
వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు మండిపడుతున్నారు. ఏకంగా పత్రిక పేపర్లను తగులబెట్టి తమ నిరసనను తెలిపారు. కావలిలో బాలకృష్ణ అభిమానులు ఇలా నిరసనకు దిగారు. తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం-నవశకం పేరుతో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే ఆంధ్రజ్యోతిలో ఆయన పేరు గానీ, ఫొటో గానీ ప్రచురించలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ అభిమానులు కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను తగులబెట్టారు.
 
కాగా, నందమూరి బాలకృష్ణపై ఆంధ్రజ్యోతి యాజమాన్యం వివక్ష చూపుతోందని బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని చంద్రబాబు కైవసం చేసుకున్నారు. 
 
కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారా? అది అలా కాదు. దీనికి తోడు.. ఇప్పుడు ఎల్లో మీడియా కూడా నారా కుటుంబాన్ని మాత్రమే హైలెట్ చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments