Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నోట "ఆ కుర్చీని మడత పెట్టి" మాట.. వైరల్

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (13:33 IST)
Babu
ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న పదాలలో ఒకటి "ఆ కుర్చీని మడత పెట్టి" అనేది. ఈ పదంతో మహేష్ బాబు గుంటూరు కారంలో ఒక పాటగా మారింది. అయితే ఎప్పుడూ లెక్కలు వేసుకుని మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నోటి నుంచి ఈ వైరల్ పదం వస్తుందని అక్షరాలా ఎవరూ ఊహించలేదు.
 
ఓ కార్యక్రమంలో, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైరల్ అయిన “కుర్చీని మడత పెట్టి” అనే పదాన్ని ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపరిచారు."జగన్... నువ్వు, నీ వైసీపీ వాళ్ళు చొక్కాలు మడతపెడితే, మా తెలుగుదేశం సోదరులు, జనసైనికులు, ప్రజలు కుర్చీలు మడతపెడతారు.
 
మేము కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా... నీ కుర్చీ లేకుండా పోతుంది." అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments