ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నాగార్జున సమావేశం, మధ్యాహ్నం భోజనం చేస్తూ...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:00 IST)
ఏపీ జగన్‌ మోహన్ రెడ్డితో కింగ్ నాగార్జున సమావేశమయ్యారు. గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసారు నాగ్. నాగ్ వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు వున్నారు. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం గురించి సమావేశంలో చర్చించినట్లు సమచారం.
 
కాగా మధ్యాహ్న భోజనం సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి చేసారు నాగార్జున. ఐతే వీరిద్దరి మధ్య ఏయే విషయాలపైన చర్చలు జరిగాయన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments