Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో నాగార్జున సమావేశం, మధ్యాహ్నం భోజనం చేస్తూ...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (16:00 IST)
ఏపీ జగన్‌ మోహన్ రెడ్డితో కింగ్ నాగార్జున సమావేశమయ్యారు. గురువారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసారు నాగ్. నాగ్ వెంట నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు వున్నారు. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం గురించి సమావేశంలో చర్చించినట్లు సమచారం.
 
కాగా మధ్యాహ్న భోజనం సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసి చేసారు నాగార్జున. ఐతే వీరిద్దరి మధ్య ఏయే విషయాలపైన చర్చలు జరిగాయన్నది తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments