Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందపాడులో ఆగిపోయిన నాగర్ సోల్-కాకినాడ ఎక్స్ ప్రెస్

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2015 (10:58 IST)
నాగర్సోల్-కాకినాడ ఎక్స్ ప్రెస్ మొరాయించింది. ముందుకు కదలనంటే ముందుకు కదలనని మొండికేసింది. గుంటూరు జిల్లా మందపాడు రైల్వే గేటు వద్ద నిలిచిపోయింది. పదోతరగతి విద్యార్థులు దీనివలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం మందపాడు రైల్వేగేటు క్రాసింగ్‌ వద్దకు రాగానే నాగర్‌సోల్‌-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. గేటు మీదనే నిలిచిపోవడంతో రోడ్డుపై నడిచే వాహనాలు కూడా ఆగిపోయాయి.
 
పదో తరగతి పరీక్షలకు వెళ్ళాల్సిన విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. సమయం మించిపోతుండడంతో దిగి దొరికిన బస్సు పట్టుకుని పరుగులు పెట్టారు. మందపాడు నుంచి పదో తరగతి పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments