Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్‌కు చురకలంటించిన నాగబాబు.. సుప్రీం వ్యాఖ్యలపై అలా..?

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (14:40 IST)
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ .. కలుగచేసుకొని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. దేవుడ్ని రాజకీయాల్లోకి లాగకండి అంటూ చురకలంటించారు. 
 
తాజాగా లడ్డూ కల్తీపై తమిళ నటుడు కార్తీ మాట్లాడిన తర్వాత నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేస్తూ వస్తున్నారు. దానికి కొనసాగింపుగానే సుప్రీం కోర్టులో విచారణ తర్వాత వ్యంగ్యస్త్రాలు సంధించారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టిన కాసేపటికి నటుడు నాగబాబు స్పందించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా ఈవెంట్‌లో ఈ టాపిక్‌ని లేవనెత్తారు. 
 
తన తమ్ముడు పవన్ కల్యాణ్ లౌకీక వాది అని చెప్పుకుంటూనే పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. సనాతన ధర్మంలో దేవుడు ఒక భాగం అని తెలిపారు. సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ల గురించే పవన్ కల్యాణ్ మాట్లాడాడని స్పష్టం చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments