Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌ను బిర్యానీలా తినేద్దామని జగన్ ప్లాన్ వేశారు.. నాగబాబు

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (15:25 IST)
మొన్నటికి మొన్న నందమూరి హీరో బాలయ్యపై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు.. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై వీడియో విడుదల చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌‌ను బిర్యానీలా తినేద్దామని జగన్ ప్లాన్ వేశారని నాగబాబు విమర్శించారు. జగన్‌కు తోడుగా ఆయన అనుచరులు కూడా వున్నారని వ్యాఖ్యానించారు. 
 
రెండేళ్లు ఓపిక పట్టండి. మీరు పోగట్టుకున్నదానికి నాలుగింతలు వచ్చేట్లు చేస్తా. రెండేళ్లు ఓపిక పడితే మన ప్లేట్లో మన బిర్యానీ మనమే తినొచ్చునని జగన్ గతంలో పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలను వీడియోలో కోట్ చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ నేత వైసీపీ నేత రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని అనుకుందాం. 
 
ప్రస్తుతం ఇంకో ఐదు కోట్లు వెరసీ రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అనుకుంటే... ఎన్నికల తర్వాత నాలుగు రెట్లు అంటే రూ.75 కోట్లు సంపాదిస్తామని జగన్ చెప్తున్నారా.. అంటూ ప్రశ్నించారు.  జగన్ కు అసాధారణ విజన్ ఉందనీ, ఇలాంటి నాయకుడు దేశంలో ఎక్కడా దొరకడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments