Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆత్మహత్య ముహూర్తం సాయంత్రం 5.49 గంటలకు, ఉక్కు కార్మికుడి లేఖ కలకలం

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (15:59 IST)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కర్మాగార కార్మికులు గత కొన్ని రోజులుగా నిరసనలు, దీక్షలు చేస్తున్నారు. ఐనాసరే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేస్తోంది. వద్దని మొత్తుకుంటున్నా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతోంది. ఈ నేపధ్యంలో ఉక్కు కార్మికులందరూ ఆందోళన చేస్తున్నారు.
 
ఇదిలావుంటే ఈ రోజు ఉక్కు కార్మికుడు శ్రీనివాసరావు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఆయన లేఖలో ఏం రాశారంటే.. " ప్రియమైన సోదరులారా... మనందరం కలసికట్టుగా వుంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈరోజు జరగబోయే ఉక్కు కార్మిక మహాగర్జన ఒక మైలురాయిగా నిలిచిపోవాలి. 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం.
 
ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను. ఈ రోజు ఫర్నేసులో అగ్నికి ఆహుతి కావడానికి సాయంత్రం 5.49 గంటలకు ముహూర్తం. ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుంచి మొదలుకావాలి. జై హింద్" అంటూ లేఖ రాసి ఇంట్లో పెళ్లి వెళ్లాడు. అతడి కోసం గాలింపు చర్య చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments