Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సర్కార్ రైతు బంధు.. టీడీపీని దెబ్బతీసేందుకే విభజన!

Webdunia
శనివారం, 26 జులై 2014 (15:03 IST)
వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చడమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రైతుల మేలే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండటమే కాకుండా, వ్యవసాయాన్ని ఆధునీకరించి లాభసాటి ప్రక్రియగా మారుస్తానని, కరువుకాటకాలను సైతం తట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి రుణమాఫీ గొప్ప ఊరటనిస్తోందని, రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.
 
కేవలం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని... ఈరోజు హైదరాబాదు నుంచి ఇంత ఆదాయం రావడానికి తామే కారణమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతురుణాలను మాఫీ చేసి చూపించామని... మాటకు కట్టుబడ్డామని తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments