Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటళ్లలో మటన్ తింటున్నారా? జాగ్రత్త..!

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (16:34 IST)
హోటళ్లలో మటన్ లాగించేస్తున్నారా..? జాగ్రత్త అంటున్నారు.. అధికారులు. టన్ లెక్కల్లో జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారని తాజాగా తేలింది. హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్ షాపులకు గేదె మాంసాన్ని సరఫరా చేస్తున్నారని తెలిసింది. నెల్లూరు శివారు ప్రాంతాల్లోని కబేళాలపై నిర్వహించిన దాడుల్లో ఈ విషయాన్ని ఆరోగ్య శాఖాధికారులు తేల్చారు. 
 
అంతేగాకుండా కుళ్లిపోయిన మాంసాన్ని కూడా అధికారులు గుర్తించారు. దీంతో మటన్ మాఫియా బాగోతం వెలుగులోకి వచ్చింది. మటన్ కబేళాలలో జంతువుల మాంసం విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. 
 
కాబట్టి మటన్ మాంసాన్ని కొనేటప్పుడు వ్యత్యాసం గుర్తిస్తే అధికారులు ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయాలని.. హోటళ్లలోనూ మటన్ టేస్టు మారితే అధికారులకు ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఇంకా గేదె మాంసం కుళ్లిన పరిస్థితుల్లో వుందని.. అలాంటి వాటిని హోటళ్లలో తినకపోవడం మంచిదని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments