Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవల్లే ఊరు వల్లకాడైంది... బొజ్జలకు అవమానం

మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం

Webdunia
మంగళవారం, 9 మే 2017 (20:37 IST)
మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం గ్రామస్తులు. బొజ్జల మైక్ తీసుకుని ప్రసంగం ప్రారంభించే లోపే గ్రామస్తులు నీవల్లే ఊరు వల్లకాడైపోయిందని, అప్పుడే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బొజ్జలను ప్రశ్నించారు.
 
గ్రామస్తుల మాటలను పెద్దగా పట్టించుకోకుండా బొజ్జల ప్రసంగిస్తుండటంతో మరికొంతమంది పైకి లేచి బొజ్జల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మాజీమంత్రి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సైలెంట్‌గా కూర్చుండి పోయారు. మాజీ మంత్రి పక్కనే ఉన్న టిడిపి నేతలు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments