Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవల్లే ఊరు వల్లకాడైంది... బొజ్జలకు అవమానం

మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం

Webdunia
మంగళవారం, 9 మే 2017 (20:37 IST)
మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం గ్రామస్తులు. బొజ్జల మైక్ తీసుకుని ప్రసంగం ప్రారంభించే లోపే గ్రామస్తులు నీవల్లే ఊరు వల్లకాడైపోయిందని, అప్పుడే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బొజ్జలను ప్రశ్నించారు.
 
గ్రామస్తుల మాటలను పెద్దగా పట్టించుకోకుండా బొజ్జల ప్రసంగిస్తుండటంతో మరికొంతమంది పైకి లేచి బొజ్జల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మాజీమంత్రి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సైలెంట్‌గా కూర్చుండి పోయారు. మాజీ మంత్రి పక్కనే ఉన్న టిడిపి నేతలు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

సూర్య నటించిన రెట్రో ప్రీరిలీజ్ హైదరాబాద్ లో గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన సారంగపాణి జాతకం చిత్రం రివ్యూ

టామ్ క్రూయిస్ మిషన్: ఇంపాజిబుల్ - భారతదేశంలో 6 రోజుల ముందుగా విడుదల

కలియుగమ్ 2064 ట్రైలర్, మోడరన్ కైండ్ ఆఫ్ బుక్ లా వుంది : రాంగోపాల్ వర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments