Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న విటుడి కోసం వచ్చి బుక్కైంది...

ముంబైకు చెందిన ఓ కాల్‌గర్ల్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఓ విటుడి కోసం విజయవాడ నగరానికి వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (14:58 IST)
ముంబైకు చెందిన ఓ కాల్‌గర్ల్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఓ విటుడి కోసం విజయవాడ నగరానికి వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన ఓ కాల్ గర్ల్‌ను విజయవాడకు చెందిన హనుమా నాయక్ అనే వ్యక్తి ఆన్‌లైన్ మాధ్యమంగా బుక్ చేసుకున్నాడు. ఆపై ఆమె ఖాతాకు డబ్బు పంపించడంతో ఆమె అతనికి సుఖం అందించేందుకు విజయవాడకు వచ్చింది. 
 
హనుమా నాయక్ సూచనల మేరకు ఆమె పటమటలో ఉన్న ఓ హోటల్లో మకాం వేయగా, ఆమె ప్రవర్తనతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బహిర్గతమైంది. 
 
ప్రస్తుతం కాల్‌గర్ల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హనుమా నాయక్ ఎవరన్న విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఎవరో తనకు తెలియదని, చూడలేదని ఆమె చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా అతన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments