Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుదూద్ తుఫాను బాధితులకు రూ.11 కోట్ల విరాళం : ముఖేష్ అంబానీ

Webdunia
ఆదివారం, 19 అక్టోబరు 2014 (13:54 IST)
హుదూద్ తుఫాను బాధితుల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 11 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
 
కాగా, హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా భారీగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని ప్రకటించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments