Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపికి నామరూపాలు లేకుండా చేస్తా- ముద్రగడ పద్మనాభం: భీమవరంలో పవన్ కల్యాణ్

ఐవీఆర్
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (12:58 IST)
కాకినాడ నియోజకవర్గ పరిధిలో వైసిపికి నామరూపాలు లేకుండా చేస్తానని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. గడప గడపకూ తిరిగి వైసిపి చేసిన అన్యాయాన్ని వివరిస్తానని చెప్పుకొచ్చారు. కాగా కొన్నిరోజులుగా ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ రెండుసార్లు ముద్రగడ ఇంటికి వెళ్లి వచ్చారు.
 
ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ముద్రగడ స్పందిస్తూ... పవన్ కల్యాణ్ వస్తే ఒక దణ్ణం పెడతా రాకపోయినా రెండు దణ్ణాలు పెడతానన్నారు.
 
మరోవైపు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటన ఈ రోజు ఉదయం మొదలైంది. రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు పవన్. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments