Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుని ఘటనలో కుట్రదారుడిగా ముద్రగడ.. ఆర్పీఎఫ్ పోలీసుల అదుపులో...

తుని ఘటన కేసులో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరును పోలీసులు చేరారు. దీంతో విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ హోటల్‌లో ఉన్న ఆయనను ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని అనకాపల్లి ర

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (12:08 IST)
తుని ఘటన కేసులో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరును పోలీసులు చేరారు. దీంతో విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఓ హోటల్‌లో ఉన్న ఆయనను ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని అనకాపల్లి రైల్వేపోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ ముద్రగడ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. 
 
కాపు రిజర్వేషన్ల కోసం తునిలో నిర్వహించిన బహిరంగ సభ ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేశారు. ఈ దాడి కేసులో ముద్రగడను కుట్రదారుడిగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.
 
తుని ఘటన నిందితులు ఆకుల రామకృష్ణ, చెల్లా ప్రభాకర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ముద్రగడను అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. కొందరు అనుచరులను విచారణకు పిలవగా వారితో పాటు ముద్రగడ స్టేషన్‌కు వచ్చారని రైల్వే డీఎస్పీ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments