Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.. ముద్రగడ ఆవేదన

సెల్వి
శనివారం, 27 ఏప్రియల్ 2024 (11:05 IST)
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి రాజకీయాల్లోకి రావడానికి ఉద్దేశ్యమేమిటని ముద్రగడ ఇటీవల ఒక ప్రకటనలో ప్రశ్నించారు. 
 
కాపు ఉద్యమ సమయంలో కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారని, ఉద్యమాన్ని అణిచివేసారని ఆరోపిస్తూ 14 రోజుల పాటు నిర్భందంలో ఉంచి భార్య, కోడలు, పిల్లలతో సహా కుటుంబాన్ని అవమానించారని విమర్శించారు. స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వలేదు. వాష్ బేసిన్ నుండి నీళ్లు త్రాగవలసి వచ్చింది.
 
ఉండిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కాపు సామాజికవర్గ సభ్యుల సమావేశంలో ముద్రగడ తన ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వేధిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడాన్ని ఆయన ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: జయం సుమన్ శెట్టికి పెరుగుతున్న మద్దతు..

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments