Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో కటీఫా.. పవన్‌తో దోస్తీనా అనేది త్వరలో తేలిపోతుంది: టీజీ వెంకటేష్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయంపై టీజీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ చెబ

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (12:49 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలంటూ గతంలో పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయంపై టీజీ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ చెబితే వినడానికి తామేమైనా చిన్నపిల్లలమా అంటూ చురకలంటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారన్న విషయాన్ని టీజీ ఎత్తి చూపారు.
 
భారతీయ జనతా పార్టీతో దోస్తీ వదులుకుని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో కలుస్తామా లేదా? అనేది ఆయా పార్టీల అధినేతలు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. 
 
ఏపీ సీఎం చంద్రబాబునే బీజేపీ పట్టించుకోలేదని.. అలాంటప్పుడు తామెంత అన్నట్లుగా టీజీ కామెంట్లు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని టీజీ వెంకటేశ్ కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments