Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ విజయసాయి ఇక ఢిల్లీకే ప‌రిమితం... ఆర్.ఆర్.ఆర్. వ్యాఖ్య‌

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:42 IST)
వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన విజయసాయిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే, ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ వ్యాఖ్యానించారు. 
 
పార్టీ, జగన్ ప్రభుత్వం కోసం కలిసి పనిచేస్తానని ఇలా ఆయన చెప్పడం ఇదే మొదటి సారి. ఇంత‌కాలం ర‌ఘురామ అంతా రివ‌ర్స్ పాలిటిక్స్ చేశారు. స్వ‌ప‌క్షంలో విప‌క్షంలా వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఇపుడు స‌డ‌న్ గా ఆయ‌న వైఖ‌రిలో మార్పు వ‌చ్చిన‌ట్లుంది. తాను, విజ‌య‌సాయి క‌లిసి ఢిల్లీలో పార్టీ కోసం, సీఎం జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తామ‌ని చెప్ప‌డంలో అంత‌రార్ధం ఏమిట‌ని అంద‌రూ డైల‌మాలో ప‌డ్డారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments