Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ, వైకాపాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: గల్లా జయదేవ్ ఫైర్

బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. పనిలో పనిగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గల్లా జయదేవ్ ప్రశ్నాస్త్రాలు సం

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (15:33 IST)
బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. పనిలో పనిగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గల్లా జయదేవ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి లోక్ సభ సభ్యులుగా ఉన్న బీఎస్ యడ్యూరప్ప, బి శ్రీరాములు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో వారు లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వాటిని స్పీకర్ వెంటనే ఆమోదించారు. 
 
కానీ వీరి కంటే ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ రాజీనామాలు సమర్పించారు. కానీ, వాటిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదేం న్యాయమంటూ స్పీకర్‌ను అడిగారు.
 
అవిశ్వాస తీర్మానంపై ఢిల్లీలో డ్రామా తర్వాత రాజీనామాల డ్రామా కూడా అనుకున్నట్టుగానే కొనసాగుతోందని గల్లా జయదేవ్ సెటైర్లు విసిరారు. వైకాపా ఎంపీలు నిజంగానే అభ్యర్థించి వుంటే వారి రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదని గల్లా జయదేవ్ పోస్టు పెట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments