Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాలలో చిరుత పులి.. పది రోజులుగా భయం భయం

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (18:29 IST)
నంద్యాలలో చిరుత పులి కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లాలోని గడివేముల మండలం ఒండుట్ల, గని గ్రామాల మధ్య చిరుత పులి సంచరిస్తున్నట్లు కాలి అడుగుల జాడను బట్టి గుర్తించడం జరిగింది. తురికొనికుంట వద్ద పత్తి పొలంలో పులి తిరుగుతోందని అటవీ శాఖాధికారులు తెలిపారు. 
 
స్థానికుల సమాచారం ప్రకారం అటవీశాఖ అధికారులు పరిసరాలను పరిశీలించారు. పులి అడుగుజాడలను గుర్తించారు. పది రోజులుగా గ్రామస్తులను చిరుత భయభ్రాంతుకు గురిచేస్తోంది. గ్రామస్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. చిరుతను బంధించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments