Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని.. అన్నంలో పురుగుల మందు కలిపి...?

మాతృత్వానికే మచ్చ తెచ్చింది ఆ తల్లి. తన రెండో పెళ్ళికి అడ్డొస్తున్నాడనే కారణంతో తన మూడేళఅల కుమారుడిని ఆ తల్లి కిరాతకం చంపేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (16:38 IST)
మాతృత్వానికే మచ్చ తెచ్చింది ఆ తల్లి. తన రెండో పెళ్ళికి అడ్డొస్తున్నాడనే కారణంతో తన మూడేళఅల కుమారుడిని ఆ తల్లి కిరాతకం చంపేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముళ్లపాడుకు చెందిన సుజాతకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమె భర్త ఆరునెలల క్రితం మరణించడంతో.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే వ్యక్తితో రెండో పెళ్లికి సిద్ధమైంది. 
 
అయితే మూడేళ్ల కుమారుడు సుజాత రెండో పెళ్ళికి అడ్డంగా మారడంతో.. కన్నబిడ్డను చంపేయాలనుకుంది. అంతే అన్నంలో పురుగుల మందు కలిపి పసివాడిని బలితీసుకుంది. ఆపై ఏమీ తెలియనట్లుగా తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. 
 
అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో విషప్రయోగం జరిగినట్లు తేలింది. దీంతో బాలుడి తల్లి సుజాతను కస్టడీలోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో తన బిడ్డ రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే కుమారుడిని చంపేశానని అంగీకరించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments