Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దన్నందుకు సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకున్న యువతి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (18:55 IST)
కుటుంబ కలహాలతో ఒక యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. టీవి చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్ ఓపెన్ చేసి నిప్పటించుకుంది. 
 
తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో డిగ్రీ చదువుతోంది గాయత్రి. కళాశాలలు మూతపడి ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టివీ ఎక్కువగా చూస్తూ ఉండేది. ఆన్ లైన్ క్లాస్‌లను కూడా చూడకుండా టివీకి అతుక్కుని పోవడంతో తల్లిదండ్రులు మందలించారు.
 
చదువుకోమని మందలించారు. గత వారంరోజుల నుంచి ఇంట్లో తల్లిదండ్రులతో ఇదే స్థాయిలో గొడవ జరుగుతోంది. దీంతో మనస్థాపానికి గురైన గాయత్రి తల్లిదండ్రులు పని మీద బయటకు ఈరోజు మధ్యాహ్నం వెళ్ళారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకుంది గాయత్రి. దాంతో అక్కడికక్కడే సజీవ దహనమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. గాయత్రి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments