Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా పండగకు మరిన్ని ప్రత్యేక రైళ్లు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:22 IST)
దసరా పండగ దృష్ట్యా పలు ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి, నర్సాపూర్‌-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది.

వాటితో పాటు విజయవాడ-హుబ్లీ, తిరుపతి-అమరావతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈప్రత్యేక రైళ్లు అన్నీ 20వ తేదీ నుంచి మొదలుకొని 30వరకు తిరగనున్నాయని ద.మ.రైల్వే వివరించింది. 
 
వివరాలు ఇలా... 
* కాకినాడ పోర్టు- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.7:10గం.కు
* లింగంపల్లి- కాకినాడ: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.8:30గం.కు
* తిరుపతి- లింగంపల్లి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ ఉ.6:55గం.కు
* లింగంపల్లి- తిరుపతి: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ సా.5:30గం.కు
* నర్సాపూర్‌- లింగంపల్లి: ఈనెల 23 నుంచి ప్రతిరోజూ సా.6:55గం.కు
* లింగంపల్లి- నర్సాపూర్‌: ఈనెల 20 నుంచి ప్రతిరోజూ రా.9:05గం.కు
* విజయవాడ- హుబ్లీ: ఈనెల  21 నుంచి ప్రతిరోజూ రా.7:45గం.కు
* తిరుపతి- అమరావతి: ఈనెల  20 నుంచి ప్రతిరోజూ మ.3:10గం.కు
* అమరావతి- తిరుపతి: ఈనెల22 నుంచి ప్రతిరోజూ ఉ.6:45గం.కు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments