Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం అమరావతి రైతుల మహాపాదయాత్రకు సెలవు

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:31 IST)
అమరావతి రైతుల మహాపాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది. కార్తీక సోమవారం కావటంతో పాదయాత్రకు సెలవు ప్రకాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పాదయాత్ర జన ప్రభంజనంలా ముందుకు సాగుతోంది. 
 
యాత్ర శనివారంతో ఆరో రోజుకు చేరింది. పాదయాత్రకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
 
ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments