Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం అమరావతి రైతుల మహాపాదయాత్రకు సెలవు

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (20:31 IST)
అమరావతి రైతుల మహాపాదయాత్రకు సోమవారం సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రికి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మహాపాదయాత్ర చేరుకోనుంది. కార్తీక సోమవారం కావటంతో పాదయాత్రకు సెలవు ప్రకాటించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
మంగళవారం ఉదయం ఇంకొల్లు నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పాదయాత్ర జన ప్రభంజనంలా ముందుకు సాగుతోంది. 
 
యాత్ర శనివారంతో ఆరో రోజుకు చేరింది. పాదయాత్రకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
 
ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments