Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నా... మోహన్‌బాబు

Webdunia
శనివారం, 6 జులై 2019 (16:06 IST)
ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబం, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. తన కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. జగన్ మంచి నాయకుడని, మంచి పరిపాలన అందిస్తారని మోహన్‌బాబు పేర్కొన్నారు.
 
ఇటీవల జరిగిన అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీ విజయం కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పోస్టు వస్తుందని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments