Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నా... మోహన్‌బాబు

Webdunia
శనివారం, 6 జులై 2019 (16:06 IST)
ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబం, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. తన కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. జగన్ మంచి నాయకుడని, మంచి పరిపాలన అందిస్తారని మోహన్‌బాబు పేర్కొన్నారు.
 
ఇటీవల జరిగిన అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీ విజయం కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పోస్టు వస్తుందని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments