Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనస్సున్న మారాజు మోహన్ బాబు... ఏం చేశారో తెలుసా?

ఆయనో విలక్షణ నటుడు. మనస్సుకు బాధ కలిగించే ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళిపోతుంటాడు. రాజకీయాలతో సంబంధం లేదు. నటుడిగానే ఆయనకు ఎనలేని గుర్తింపు. ఆయనే సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఏర్పేడు రోడ్డుప్రమాద ఘటనపై తీవ్రంగా స్పందించారు మోహన్ బాబు. మునగ

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (16:57 IST)
ఆయనో విలక్షణ నటుడు.  మనస్సుకు బాధ కలిగించే ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్ళిపోతుంటాడు. రాజకీయాలతో సంబంధం లేదు. నటుడిగానే ఆయనకు ఎనలేని గుర్తింపు. ఆయనే సినీనటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఏర్పేడు రోడ్డుప్రమాద ఘటనపై తీవ్రంగా స్పందించారు మోహన్ బాబు. మునగలపాలెంకు వెళ్ళిన మోహన్ బాబు మృతుల కుటుంబాలను పరామర్శించారు. 
 
15మంది చావుకు కారణమైన వారు కూడా పోవడం ఖాయమని చెప్పారు మోహన్ బాబు. మృతుల కుటుంబాల్లో వారికి తన విద్యాసంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తానని, పిల్లలుంటే వారిని ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి మునగళపాలెంలో టీచర్‌గా పనిచేసిన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మోహన్ బాబు ఇలాంటి సంధర్భంలో ఈ గ్రామానికి వస్తానని అనుకోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments