Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటరమణ భార్య!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (08:56 IST)
అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటరమణ స్థానంలో ఆయన భార్యకే టిక్కెట్ కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసిన వెంకటరమణ భార్య సుగుణ సమర్థురాలేనని గురువారం జరిగిన టీడీఎల్పీ భేటీ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీంతో తిరుపతి అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికల్లో సుగుణకు టిక్కెట్ కేటాయించడం ఖాయమైనట్టేనని తిరుపతి టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. 
 
కాగా, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వెంకటరమణ, సుగుణ దంపతులకు ఇద్దరు కూతుర్లున్నారు. అయితే వారిద్దరూ బధిరులే కావడంతో తిరుపతి అసెంబ్లీ టికెట్‌ను వెంకటరమణ భార్య సుగుణకే ఇవ్వాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంకటరమణ భార్యను రంగంలోకి దించడంతో విపక్షం కూడా అక్కడ అభ్యర్థిని నిలిపే అవకాశాలుండవని కూడా బాబు యోచిస్తున్నారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments